Category: వార్త‌లు

అంతర్జాతీయ పరిశోధనలో సూర్యాపేట బిడ్డకు అరుదైన గౌరవం

కోదాడ/శాంటియాగో: సాధారణ గిరిజన కుటుంబం నుంచి అంతర్జాతీయ పరిశోధనా రంగంలో తనదైన ముద్ర వేసిన తెలంగాణ బిడ్డ డా. ప్రవీణ్ బర్మావతుకు అరుదైన గౌరవం దక్కింది. చిలీలోని శాంటియాగోకు చెందిన యూనివర్సిడాడ్ టెక్నోలాజికా మెట్రోపాలిటానా (UTEM) ఆయనకు ‘రికగ్నిషన్ ఫర్ ఎక్స్‌టర్నల్…

టీచర్స్ డే కానుక‌గా ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ ఫస్ట్ లుక్!

జాతీయ‌ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ‘నమో జయం ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ (Jayannth & the JINGO PEN). దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయంత్ టైటిల్…

భారతిముఖిని కాపాడే ప్ర‌య‌త్నాలు చేశా: సంజుష్

– మాదాపూర్ రోడ్డు ప్రమాదంపై సంజుష్ వివరణ హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ముఖి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన లగ్జరీ స్పోర్ట్స్ కారును…

મત્સ્ય અવતાર સંસ્કૃતિ’ અંગે અનોખું સંશોધન માળખું રજૂ

હૈદરાબાદ: વિશ્વ ઇતિહાસ દિવસ 2026ની ઉજવણી નિમિત્તે, હૈદરાબાદ સ્થિત સંસ્થા ITS 6TH WOW દ્વારા ‘જય મત્સ્યાવતાર કેમ્પેઇન’ના બેનર હેઠળ “વિશ્વ મહાપ્રલય નાગરિકતા – મત્સ્યાવતાર નાગરિકતા” વિષયક વિચારપ્રેરક સંશોધન પ્રસ્તુતિ હૈદરાબાદ…

వారితో కానిది…విజయ్ సాధించాడు.

వారితో కానిది…విజయ్ సాధించాడు. త‌మిళ‌నాట కొత్త రాజ‌కీయ పార్టీ శ‌కం ప్రారంభ‌మైంది. తంబీల‌ను ఉర్రూత‌లూగించిన మేటిన‌టులకు సాధ్యం కాని విజ‌యం ఇప్పుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ స్వ‌ల్ప కాలంలోనే అందుకున్నాడు.2024లో పార్టీ పెట్టిన విజయ్ అప్ప‌టినుంచి చాలా స్టాట‌స్టిక‌ల్ పాలిటిక్స్ న‌డిపారు. కేంద్రం…

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాలు ఫైర్!

▪️ బీసీల హక్కుల కోసం కొన‌సాగుతున్న‌ ‘ధర్మ దీక్ష’ ▪️ చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం ▪️ ధర్మ దీక్షకు బీసీ సంఘాలనుంచి అనూహ్య మద్దతు మంగళగిరి: బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ (BCY)…

ప్రభుత్వం ముందు 5 కీలక డిమాండ్లను ఉంచిన‌ బోడె రామచంద్ర యాదవ్

బీసీల హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదు: బోడె రామచంద్ర యాదవ్ రెండో రోజుకు చేరిన బోడె రామచంద్ర యాదవ్ ‘ధర్మ దీక్ష’ బీసీల సమగ్ర అభ్యున్నతిని లక్ష్యంగా ప్రభుత్వం ముందు 5 కీలక డిమాండ్లను ఉంచిన‌ బోడె రామచంద్ర యాదవ్…

మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్

హైదరాబాద్ (న్యూస్8 నెట్‌వ‌ర్క్): హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత హెల్త్ క్యాంప్‌ను తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ప్రారంభించారు. ఈ…

అయ్య‌న్న‌పాత్రుడుకి స‌పోర్టుగా నిలిచిన‌ ద‌ళిత సంఘాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడుకి ద‌ళిత సంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీరుపై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల గతంలో జరిగిన అన్యాయాలపై గణేష్ వెంటనే బహిరంగ క్షమాపణ…

అమరావతిలో మార్చి 16న‌ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ

అమరావతి, మార్చి 14, 2026: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరావతి రాజధానిలో భారీ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” విగ్రహం అవిష్కరణకు సన్నాహాలు పూర్తయ్యాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్…