ప్రభుత్వం ముందు 5 కీలక డిమాండ్లను ఉంచిన‌ బోడె రామచంద్ర యాదవ్

బీసీల హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదు: బోడె రామచంద్ర యాదవ్ రెండో రోజుకు చేరిన బోడె రామచంద్ర యాదవ్ ‘ధర్మ దీక్ష’ బీసీల సమగ్ర అభ్యున్నతిని లక్ష్యంగా ప్రభుత్వం ముందు 5 కీలక డిమాండ్లను ఉంచిన‌ బోడె రామచంద్ర యాదవ్…

మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్

హైదరాబాద్ (న్యూస్8 నెట్‌వ‌ర్క్): హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత హెల్త్ క్యాంప్‌ను తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ప్రారంభించారు. ఈ…

అయ్య‌న్న‌పాత్రుడుకి స‌పోర్టుగా నిలిచిన‌ ద‌ళిత సంఘాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడుకి ద‌ళిత సంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీరుపై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల గతంలో జరిగిన అన్యాయాలపై గణేష్ వెంటనే బహిరంగ క్షమాపణ…

అమరావతిలో మార్చి 16న‌ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ

అమరావతి, మార్చి 14, 2026: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరావతి రాజధానిలో భారీ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” విగ్రహం అవిష్కరణకు సన్నాహాలు పూర్తయ్యాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్…

ఫేక్ రాజీయాల వైసీపీ పాలనలో భారీ అవినీతి – ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్

అమరావతి: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యి తయారు చేయగల…

వివిఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో కొత్త చిత్రానికి టైటిల్ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్‌లో వివిఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను ప్రముఖ సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు నానిరాజ్ చెప్పిన వినూత్న…

వేధింపులే కారణమా? శ్రీచైతన్య విద్యార్థి మృతి కేసులో కీలక అరెస్టులు

విద్యార్థిని బ‌లి తీసుకున్న దార‌ణ ఘ‌ట‌న ఇది. సాక్ష్యాలు చెరిపేసిన సిబ్బంది అరెస్టు అయిన ఘ‌ట‌న. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీ చైతన్య శారదా భవన్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య కారణమైన 12 మందిని పోలీసులు అరెస్టు…

కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ‘టాలీవుడ్ ప్రో లీగ్’

భారతీయుల హృదయాల్లో క్రికెట్‌–సినిమాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని సెలబ్రేట్ చేయాలనే ఆలోచనతో నటుడు వంశీ చాగంటి, ఈబిజీ గ్రూప్‌ ఇర్ఫాన్ ఖాన్, హరి కలిసి ప్రతిష్టాత్మకంగా ‘టాలీవుడ్ ప్రో లీగ్’ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని Novotel Hyderabadలో జరిగిన ఆర్భాటమైన…

హైటెక్స్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారభించిన మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో హాల్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ— పిల్లల్లో ఏకాగ్రతను పెంపొందించడంలో,…

ప్ర‌వాస విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ‘ఆటా’

▪️ స‌వాళ్లు ఎదుర్కొంటున్న ఎన్నారై స్టూడెంట్స్‌కు అవ‌గాహ‌న‌ ▪️ విద్యార్థుల భ‌విష్య‌త్‌కు విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ▪️ స్టూడెంట్ ఓరియంటేష‌న్‌లో పాల్గొన్న ప్ర‌ముఖులు మిల్వాకీ: అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు – భద్రత, మానసిక ఆరోగ్యం, ఇమ్మిగ్రేషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత…