Category: వార్త‌లు

అమరావతిలో మార్చి 16న‌ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ

అమరావతి, మార్చి 14, 2026: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరావతి రాజధానిలో భారీ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” విగ్రహం అవిష్కరణకు సన్నాహాలు పూర్తయ్యాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్…

ఫేక్ రాజీయాల వైసీపీ పాలనలో భారీ అవినీతి – ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్

అమరావతి: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యి తయారు చేయగల…

వేధింపులే కారణమా? శ్రీచైతన్య విద్యార్థి మృతి కేసులో కీలక అరెస్టులు

విద్యార్థిని బ‌లి తీసుకున్న దార‌ణ ఘ‌ట‌న ఇది. సాక్ష్యాలు చెరిపేసిన సిబ్బంది అరెస్టు అయిన ఘ‌ట‌న. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీ చైతన్య శారదా భవన్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య కారణమైన 12 మందిని పోలీసులు అరెస్టు…

కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ‘టాలీవుడ్ ప్రో లీగ్’

భారతీయుల హృదయాల్లో క్రికెట్‌–సినిమాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని సెలబ్రేట్ చేయాలనే ఆలోచనతో నటుడు వంశీ చాగంటి, ఈబిజీ గ్రూప్‌ ఇర్ఫాన్ ఖాన్, హరి కలిసి ప్రతిష్టాత్మకంగా ‘టాలీవుడ్ ప్రో లీగ్’ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని Novotel Hyderabadలో జరిగిన ఆర్భాటమైన…

హైటెక్స్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారభించిన మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో హాల్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ— పిల్లల్లో ఏకాగ్రతను పెంపొందించడంలో,…

ప్ర‌వాస విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ‘ఆటా’

▪️ స‌వాళ్లు ఎదుర్కొంటున్న ఎన్నారై స్టూడెంట్స్‌కు అవ‌గాహ‌న‌ ▪️ విద్యార్థుల భ‌విష్య‌త్‌కు విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ▪️ స్టూడెంట్ ఓరియంటేష‌న్‌లో పాల్గొన్న ప్ర‌ముఖులు మిల్వాకీ: అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు – భద్రత, మానసిక ఆరోగ్యం, ఇమ్మిగ్రేషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత…

ఘ‌నంగా ‘క్రాంతిగురు’ లహుజీ రఘోజీ సాళ్వే జయంతి వేడుక‌లు

▪️ రవీంద్ర‌భార‌తీలో వేడుక‌ నిర్వ‌హించిన తెలంగాణ మాంగ్ సమాజ్ ▪️ లహుజీ సాళ్వే తెలుగు పుస్త‌కం, పాట ఆవిష్క‌ర‌ణ‌ ▪️ జయంతిని ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’గా నిర్వ‌హించాలి ▪️ భార‌త స్వాతంత్య్రానికి పునాది వేసిన సాళ్వే ▪️ సాళ్వే పోరాటాన్ని…

లాయిడ్ గ్రూప్ నుంచి ‘ధనిక్‌ భారత్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్’ ప్రారంభం

▪️ లాయిడ్ గ్రూప్ నుంచి న్యూ వెంచర్‌ లాంచింగ్‌ ▪️ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ధనిక్‌ భారత్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ లాంచింగ్‌ ▪️ ధనిక భారత్‌ మాకు మరో వ్యాపార సంస్థ కాదు- విక్రం నారాయణరావు హైదరాబాద్‌: ప్రముఖ లాయిడ్ గ్రూప్ (Lloyd Group)…

కోదాడ సెగ్మెంట్‌లో కొత్త ప్ర‌యోగం స‌క్సెస్ అయిన‌ట్టేనా?

కోదాడలో పైలట్ ప్రాజెక్ట్ గా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కోదాడ / హైద‌రాబాద్:ఎప్పుడూ అవే పాలిటిక్స్, కొత్తద‌న‌మేముంది? సొసైటీలో ఛేంజ్ కోరుకోవ‌ద్దా? ప్ర‌జ‌ల జీవితాలు మార‌డానికి ప్ర‌య‌త్నించొద్దా? ఎంత‌కాల‌మిలా? దీనికి స‌మాధానం దొరుకుతోంది. జలగం సుధీర్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కొన‌సాగిస్తూ…

హైదరాబాద్‌లో తరపు జాన్సన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్‌: H & R జాన్సన్ తమ అత్యాధునిక ఎక్స్‌పీరియన్స్ సెంటర్ – హౌస్ ఆఫ్ జాన్సన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైదరాబాద్, 19 జూలై 2023: భారతదేశంలో ప్రముఖ సిరామిక్ టైల్స్ తయారీదారులలో ఒకటి కావటంతో పాటుగా ప్రిజం జాన్సన్ లిమిటెడ్…