Category: వార్త‌లు

కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ‘టాలీవుడ్ ప్రో లీగ్’

భారతీయుల హృదయాల్లో క్రికెట్‌–సినిమాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని సెలబ్రేట్ చేయాలనే ఆలోచనతో నటుడు వంశీ చాగంటి, ఈబిజీ గ్రూప్‌ ఇర్ఫాన్ ఖాన్, హరి కలిసి ప్రతిష్టాత్మకంగా ‘టాలీవుడ్ ప్రో లీగ్’ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని Novotel Hyderabadలో జరిగిన ఆర్భాటమైన…

హైటెక్స్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారభించిన మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో హాల్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ— పిల్లల్లో ఏకాగ్రతను పెంపొందించడంలో,…

ప్ర‌వాస విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ‘ఆటా’

▪️ స‌వాళ్లు ఎదుర్కొంటున్న ఎన్నారై స్టూడెంట్స్‌కు అవ‌గాహ‌న‌ ▪️ విద్యార్థుల భ‌విష్య‌త్‌కు విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ▪️ స్టూడెంట్ ఓరియంటేష‌న్‌లో పాల్గొన్న ప్ర‌ముఖులు మిల్వాకీ: అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు – భద్రత, మానసిక ఆరోగ్యం, ఇమ్మిగ్రేషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత…

ఘ‌నంగా ‘క్రాంతిగురు’ లహుజీ రఘోజీ సాళ్వే జయంతి వేడుక‌లు

▪️ రవీంద్ర‌భార‌తీలో వేడుక‌ నిర్వ‌హించిన తెలంగాణ మాంగ్ సమాజ్ ▪️ లహుజీ సాళ్వే తెలుగు పుస్త‌కం, పాట ఆవిష్క‌ర‌ణ‌ ▪️ జయంతిని ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’గా నిర్వ‌హించాలి ▪️ భార‌త స్వాతంత్య్రానికి పునాది వేసిన సాళ్వే ▪️ సాళ్వే పోరాటాన్ని…

లాయిడ్ గ్రూప్ నుంచి ‘ధనిక్‌ భారత్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్’ ప్రారంభం

▪️ లాయిడ్ గ్రూప్ నుంచి న్యూ వెంచర్‌ లాంచింగ్‌ ▪️ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ధనిక్‌ భారత్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ లాంచింగ్‌ ▪️ ధనిక భారత్‌ మాకు మరో వ్యాపార సంస్థ కాదు- విక్రం నారాయణరావు హైదరాబాద్‌: ప్రముఖ లాయిడ్ గ్రూప్ (Lloyd Group)…

కోదాడ సెగ్మెంట్‌లో కొత్త ప్ర‌యోగం స‌క్సెస్ అయిన‌ట్టేనా?

కోదాడలో పైలట్ ప్రాజెక్ట్ గా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కోదాడ / హైద‌రాబాద్:ఎప్పుడూ అవే పాలిటిక్స్, కొత్తద‌న‌మేముంది? సొసైటీలో ఛేంజ్ కోరుకోవ‌ద్దా? ప్ర‌జ‌ల జీవితాలు మార‌డానికి ప్ర‌య‌త్నించొద్దా? ఎంత‌కాల‌మిలా? దీనికి స‌మాధానం దొరుకుతోంది. జలగం సుధీర్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కొన‌సాగిస్తూ…

హైదరాబాద్‌లో తరపు జాన్సన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్‌: H & R జాన్సన్ తమ అత్యాధునిక ఎక్స్‌పీరియన్స్ సెంటర్ – హౌస్ ఆఫ్ జాన్సన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైదరాబాద్, 19 జూలై 2023: భారతదేశంలో ప్రముఖ సిరామిక్ టైల్స్ తయారీదారులలో ఒకటి కావటంతో పాటుగా ప్రిజం జాన్సన్ లిమిటెడ్…

ఆరోగ్యశ్రీ – పరిమితి పెంపు – డిజిటల్ కార్డులు..

ఆరోగ్య శ్రీ కార్డ్‌లో ట్రీట్మెంట్ పరిమితి 2లక్షల నుంచి 5లక్షలకు పెంచుతూ తెలంగాణ వైద్య ఆరోగ్య నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనికి సంబంధించిన కొత్త కార్డులను…

కూకట్‌పల్లిలో బీజేపీ దూకుడు వెనుక వడ్డేవల్లి శరణ్ చౌదరి

రాజ‌కీయాల్లో కూకట్‌పల్లి నియోజకవర్గానికి స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జెండా పాతాల‌ని అన్నీ ప్ర‌ధాన పార్టీలు ఉవ్వీళ్లూరుతున్నాయి. ఈ క్ర‌మంలో మంచి బీజేపీ జోరు మీదుంది. ఈ సారి ఎలాగైనా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాషాయ‌జెండా ఎగ‌రేయాల‌ని ఆ పార్టీ ఉవ్వీళ్లూరుతోంది.…

ప్ర‌వాసుల కోసం ‘స్వ‌దేశం’ సేవ‌లు !

ప్ర‌పంచంలోని ప్ర‌వాసుల కోసం ‘స్వ‌దేశం’ (swadesam) సేవ‌లు ఎంతో మంది ఎన్నారైల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఉద్యోగప‌రంగా, వ్యాపారప‌రంగా వివిధ దేశాల్లో ఎంతో మంది భార‌తీయులు స్థిర‌ప‌డ్డారు. వారికి భార‌త్ నుంచి ఎన్నో ర‌కాల స‌ర్వీసులు అవ‌స‌రం అవుతుంటాయి. ఆ సేవ‌లు పొందెందుకు ద‌గ్గ‌రివారికి…