Month: February 2024

శ్రీఆదిలక్ష్మి జ్యూయలర్స్‌ను ప్రారంభించిన అనసూయ

ఎస్ కోట: స్వర్ణాభరణాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలర్స్ తన మొదటి బ్రాంచ్ ను ఎస్ కోటలో సీనినటి అనసూయ భరద్వాజ ప్రారంభించారు. ఈ ఈవెంట్‌ను హనూస్ ఫిలిం ఫ్యాక్టరీ ఆర్గనైజ్ చేసింది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ…